30, నవంబర్ 2016, బుధవారం

మెరాజ్ ఎడ్యుకేషనల్ అండ్ వెల్ఫేర్ సొసైటి ఆదోని


సేవే ధ్యేయంగా , కులమతాలకు అతీతంగా పనిచేస్తున్న మా సంస్థ మెరాజ్ ఎడ్యుకేషనల్ అండ్ వెల్ఫేర్ సొసైటి ఆదోనికి సంబంధించిన వార్తా కథనం ఈ రోజు ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైంది..మా సేవలను గుర్తించి వార్తను ప్రచురించిన పాత్రికేయులకు మెరాజ్ ఎడ్యుకేషనల్ సొసైటి తరుపున ధన్యవాదాలు...మీ హుస్సేన్ సాని , జర్నలిస్టు...